Friday, 26 October 2012

one more shock to congress in ananthpur





అనంతపురం: జిల్లాలోని పెనుకొండ నియోజక వర్గంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత జేసీ దివాకరరెడ్డికి ముఖ్య అనుచరుడైన బ్రహ్మ సముద్రం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పార్టీ నుంచి వైదొలగనున్నారు. ఈ నెల 28న రాప్తాడులో జరిగే షర్మిల సభలో ఆయన వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.





No comments:

Post a Comment