Friday, 31 August 2012

SPY REDDY RESIGN TO CONGRESS?

 ఎస్పీవై రెడ్డి రాజీనామా?


           కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూల్ జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. క్రిష్ణా జలాల వినినియోగంలో రాయలసీమకు అన్యాయం జరిగిందనీ ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఎంపీ పదవీకి రాజీనామా చేశారనీ అంటున్నారు. శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జునసాగర్కు నీటిని విడుదల ఎస్పీవై రెడ్డికి ఇష్టం లేదు. డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తే కర్నూల్ జిల్లాకు అన్యాయం జరుగుతుందనేది ఆయన ఆవేదన.  క్రిష్ణా జలాలపై ఇప్పటికే తాను తన పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులం సీఎంను కలిసి పరిస్థితి వివరించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందనీ, దీనితో చేసేదేమీ లేక ఎస్పీవై రెడ్డి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజీనామా లేఖను స్పీకర్ మీరాకుమార్ను కలిసి సమర్పించినట్లు తెలుస్తోది. ఇప్పటికే సీమకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ పార్టీకి చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉద్యమాన్ని ప్రారంభించారు. సకల సంపదలున్నా కూడా సీమ ఏమాత్రం అభివ్రుద్ధి చెందడం లేదనీ, సీమను ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటుతోనే సీమ బాగుపడుతుందంటూ బైరెడ్డి రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి పేరిట ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి క్రిష్ణా జలాల పై రాజీనామా చేయడంతో సీమలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది. ఇంకా మునుముందు ఏం జరుగుతుందో తెలియన పరిస్థితి నెలకొంది.

chiru cm a... varikemina looja: veerashiva

Chiru CM..its Funny - Congress LeaderChiru CM..its Funny - Congress Leader

hatts off to nagarjuna

hatts off to Nagarjunahatts off to Nagarjuna

Thursday, 30 August 2012

అనుకూలంగా లేకుంటే అమ్ముడుపోయినట్లేనా?

అనుకూలంగా లేకుంటే అమ్ముడుపోయినట్లేనా? హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా నెట్ వర్కును కలిగిన ఎన్డీటీవీ చేసిన సర్వే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను ఊపిరాడకుండా చేస్తోంది. ఎన్డీటీవీ కంటే ముందుగా సర్వే నిర్వహించిన ఇండియాటుడే చెప్పినట్లుగానే రాష్ర్టంలో వైఎస్ఆర్ జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హవా కొనసాగుతున్నట్లు ఎన్డీటీవీ చెప్పింది. కాంగ్రెస్,టీడీపీ పార్టీల అడ్రస్ గల్లంతయ్యే దిశలో పయనిస్తున్నట్లు ఆ రెండు మీడియా సంస్థలు చేసిన సర్వేలు చెప్పాయి. ఇదీ ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నెతలెవరికీ మింగుడుపడటం లేదు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో రాష్ర్ట ప్రజలు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఏ స్థానం కలిగించారో అందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఇండియాటుడే, ఎన్డీటీవీ కొత్తగా చెప్పింది కూడా ఏమీ లేదు. ప్రజలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతల మాటల్ని నమ్మడం లేదు. కొత్తదనాన్ని, కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అదే ఉప ఎన్నికల్లో నిరూపితమైంది. అయితే, టీడీపీ నేతలందరికీ సర్వేలు మాత్రం మింగుడుపడటం లేదు. దానికి అనేక కారణాలు లేకపోలేదు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాతనే ‘మీడియా మేనేజ్’ అనే కొత్త పదాన్ని కనుగొన్నారు. చంద్రబాబు దొంగచాటుగా సీఎంగా అయ్యిందే ‘ఈనాడు’ మీడియా సంస్థతో. ఇది జగమెరిగిన సత్యం. గతంలో రాష్ర్టంలోని, దేశంలోని పలు మీడియా సంస్థల యజమానులతో సత్సంబంధాలుండేవి. మీడియాలో తనకు అనుకూలంగా వార్తలు రాయించుకునే వారు. తాను చేయాలనుకున్నది తొలుత తనకు అనుకూలంగా ఉండేటి వంటి మీడియాల ద్వారా ఒకటికి పదిమార్లు రాయించుకునే వారు. తరువాత అమలు చేసేవారు. అదేమంటే, యావత్ మీడియా కోరుకుంటుందనీ, దానితోనే తాము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామనీ చెప్పేవారు. దీనికి నిదర్శనమే సారాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం. ఇలా చెప్పుకుంటే పోతే చంద్రబాబు లీలలు అనేకం ఉన్నాయి. వీటన్నింటిని అటుంచితే...ఇండియాటుడే, ఎన్డీటీవీ మీడియా సంస్థలు ఓ ప్రాంతానికి, వర్గానికి సంబంధించినవి కావు. వాటికంటూ కొన్ని విలువలు ఉన్నాయి. సమాజంలో పేరున్న మీడియా సంస్థలు. తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నట్టుగా అవి అమ్ముడు పోవాలనుకుంటే అధికార పార్టీకి అమ్ముడుపోతాయి. అధికార పార్టీలకు అనుకూలంగా సర్వేలు చేసి ఉండేవి. అలా జరగలేదు. ఇండియాటుడే, ఎన్డీటీవీ వంటి మీడియా సంస్థలు అమ్ముడుపోయానడంకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదు. తమకు అనుకూలంగా ఉంటే మంచివనీ, లేకుంటే అమ్ముడుపోయారంటూ ఆరోపణలు చేయడంతో ప్రజల్లో అంతో ఇంతో ఉన్న విశ్వసనీయతను తెలుగుదేశం పార్టీ పోగొట్టుకుంటుందే తప్ప మరొకటి కాదు.  

వై‘ఎస్’ అన్నారని మీరు నో అంటారా...

    వై‘ఎస్’ అన్నారని మీరు నో అంటారా...
   వై‘ఎస్’ అన్నారని ఇప్పుడు నో అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. ఆయన ఎస్ అన్నందుకు లభించిన అధికారాన్ని కూడా నో అని దిగిపోయుంటే ఏమనేవారు కాదు.అందుకే ఇప్పుడు విద్యార్థిలోకం విరుచుకు పడుతోంది.            రెండోసారి అధికారంలోకి రావాలంటే సాధారణ విషయం కాదు.దాని కోసం కష్టమైనా కొన్ని పనులు చేయాలి. అందులో భాగమే ఫీజు రీఎంబర్స్ మెంట్. ఇప్పుడది భారమని దానిని తప్పించుకోవాలని చూసింది ప్రభుత్వం. అది అంత ఈజి కాదని తేలిపోయింది.మొత్తానికే కాదంటే ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలన్ని భగ్గుమన్నాయి. ఏమయింది తలవంచి వారి కోర్కెలను ఒప్పుకోవాల్సి వచ్చింది.        
    అంతటితో ఆగారా పాలకులు,వైఎస్ నిరుపేదల కోసం నిర్ణయించిన ఫీజురీఎంబర్స్ మెంట్ ను వారికి దక్కకుండా చేసేందుకు విధానాలు మార్చారు. డబ్బులున్న యాజమాన్యాలకు ఒక న్యాయం, ఏమి చేయలేరన్న ధీమాతో నిరుపేదవిధ్యార్థులకు అన్యాయం చేస్తానంటే విధ్యార్థిశక్తి ఊరుకుంటుందా,నిరుపేద గుండెలు మండవా...అందుకే వారికి పూర్తిగా ఫీజులు మాఫి చేయాలంటూ ఆందోలనకు దిగారు. అనచి వేయాలని చూస్తే ఉద్యమాలకు దిగుతారు.             అడిగినంత ఇవ్వకుంటే కళాశాలలు మూసేస్తామంటేనే తలవంచిన ప్రభుత్వం విధ్యార్థి శక్తిని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్టే. అయినా లటుక్కునా దొరికిందని చటుక్కున కుర్చీల్లో కూర్చుంటే సరిపోతుందా...దాని బరువెంత మనం మోసే కెపాసిటి ఎంతో చూసుకోవద్దు. అలా చేస్తే ఇలాగే ఉంటుంది మరి.

nag-dhoni business


Nagarjuna Business with Dhoni

Nagarjuna Business with Dhoni

sonia cinema dialogs

Sonia Gandhi Cinema DialoguesSonia Gandhi Cinema Dialogues

Chanel closing soon?

Telugu News Channel To Shut DownTelugu News Channel To Shut Down

survey fear in tdp

He Bought that ChannelHe Bought that Channel

Allu arjun guest house pics

Allu Arjun Guest House Photos Allu Arjun Guest House Photos Allu Arjun Guest House Photos Allu Arjun Guest House Photos Allu Arjun Guest House Photos Allu Arjun Guest House Photos Allu Arjun Guest House Photos Allu Arjun Guest House Photos Allu Arjun Guest House Photos Allu Arjun Guest House Photos

Why so serious...? - by Nakama Creations & Green Planet

Wednesday, 29 August 2012

బలహీనపడుతున్న యూపీఏ....బలపడుతున్న జగన్

 బలహీనపడుతున్న యూపీఏ....బలపడుతున్న జగన్ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది. యూపీఏ పరిస్థితి కడుదయనీయంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో యూపీఏ(కాంగ్రెస్) సర్కార్కు కష్టాలు తప్పేట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్రంలోని యూపీఏ సర్కార్కు దేశ వ్యాప్తంగా ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. సేమ్ టైంలో దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతుండగా...రాష్ర్టంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించనున్నట్లు ఇంటియాటుడే, నీల్సన్ చేసిన సర్వేలు చెబుతున్నాయి. రాష్ర్టంలో పార్టీకి పూర్వవైభవం తేవడానికి టీడీపీ నేత చంద్రబాబు ఎన్నో డిక్లరేషన్లు ప్రకటిస్తున్నా, బాబు హవా మాత్రం రాష్ర్టంలో కనిపించలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ రెండు పర్యాయాలు అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కారణం. రాష్ర్టంలో 42స్థానాలకు గానూ 33ప్లస్ 1(ఎంఐఎం)ఎంపీలను ఇచ్చింది. ఇవీ కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావడానికి ఎంతో దోహదం చేశాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఎంపీలను ఇచ్చిన మన రాష్ర్టం వచ్చే రోజుల్లో ఆ పరిస్థితులు లేవనీ సర్వే చెబుతోంది. అయితే, ఇప్పుడు రాష్ర్టంలో గత ఎన్నికల పరిస్థితులు లేవు. దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందనీ ఇండియాటుడే, నీల్సన్ సర్వే చెప్పాయి. ఎన్నికలు జరిగితే యూపీకు 171నుంచి 181 ఎంపీలు, ఎన్డీయకు 195నుంచి 205ఎంపీల సీట్లు రావచ్చనీ ఇండియాటుడే అంచనా వేసింది. రాష్ర్టం విషయానికి వచ్చే సరికి 42స్థానాలను గాను 26సీట్ల వరకు జగన్ పార్టీకి రావచ్చనీ సర్వేలో పేర్కొన్నది. దీన్ని బట్టి రాష్ర్టంలో అతిపెద్ద శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవతరించబోతుందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే రాష్ర్టంలోని సీమాంధ్రలో జగన్ హవా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన నెల్లూరు పార్లమెంటు స్థానానికి, 18అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే నెల్లూరు లోక్ సభతో పాటు 15అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ గెలుచుకుంది. ఇదే హవా వచ్చే ఎన్నికల వరకు కొనసాగే పరిస్థితి వుంది.  ఇండియాటుడే సర్వే కూడా అదే చెబుతోంది. జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి రాష్ర్టంలోని, కేంద్రంలోని సర్కార్ అన్ని విధాలుగా పనిచేస్తోంది. అయినప్పటికీ వైఎస్ఆర్ పార్టీ రాష్ర్టంలో రోజు రోజుకూ బలపడుతుందనేది ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఇప్పుడు ఇండియాటుడే సర్వే అదే చెబుతోంది. ఇదిలా ఉంటే, దేశంలో జరిగిన పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయాన్ని చవి చూసింది. సాక్షాత్తు సోనియాగాంధీ, రాహూల్ గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ లోనూ కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అంతెందుకు సోనియా, రాహూల్ సొంత నియోజకవర్గాల్లోనూ సమాజ్ వాద్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న పరిస్థితులే దేశ వ్యాప్తంగా ఉండనున్నాయి. యూపీఏ 2వమారు అధికారంలోకి వచ్చాక అనేక కుంభకోణాలు జరిగాయి. నిత్యావసర ధరలు ఆకాశన్నంటాయి. సామాన్య మానవుడి బతుకు దుర్భరంగా మారింది. పెట్రోలు, డీజీల్ ధరలను 30మార్లు పెంచారు. కుంభకోణాలు, మతఘర్షణలు, అల్లర్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను చాలా దెబ్బ తీసింది. అంతే కాకుండా, ఆయా రాష్ర్టాల్లో పటిష్టమైన నాయకత్వం లేకుండా పోయింది. ప్రజల్లో మంచి పేరున్న జగన్ వంటి నాయకులను పార్టీ దూరం చేసుకుంది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలుగా మారాయి. కేంద్రంలోని యూపీఏ సర్కార్ పరిస్థితి రోజు రోజుకూ కడుదయనీంగా మారుతుందనీ సర్వేలు చెప్పడమే కాదు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. మొత్తానికి అందరూ ఊహించినట్లుగానే రాష్ర్టంలో జగన్ పార్టీకే ప్రజల ఆదరాభిమానాలు ఉన్నట్లు లేటెస్టు సర్వేలు కూడా తేల్చాయి. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ఇంకా బలహీనపడుతుందే తప్ప బలపడటం మాత్రం కుదరదు. ఇదిలా ఉంటే, దేశంలోని టాప్ సీఎంలలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి 1వ స్థానంలో రాగా, మన సీఎం కిరణ్ 8వ స్థానంలో నిలిచాడు. ప్రాంతీయ పార్టీలలో జగన్ పార్టీ మొదటి వరసలో వుంది.  

టీడీపీకి వంటేరు గుడ్ బై:జగన్ గూటికి?

టీడీపీకి వంటేరు గుడ్ బై:జగన్ గూటికి?

 టీడీపీకి మరో షాక్ తగలనున్నది. నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పార్టీ వీడనున్నారు. పార్టీని ఎందుకు వీడాల్సి వస్తుందో ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు వంటేరు ఓ లేఖను రాసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాను నెల్లూరు ఎంపీగా పోటీ చేయననీ చెప్పినప్పటికీ తనను బలవంతంగా పోటీ చేయించారనీ, పార్టీ అధినేత ఆదేశాలను పాటించి తాను పోటీ చేసిన సందర్భంలో జిల్లాకు చెందిన నాయకులంతా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారనీ, ఇది తనను ఎంతో బాధ కలిగించందనీ, ఈ పరిస్థితుల్లో తాను పార్టీలో ఉంటే మరింత నష్టపోవల్సి వస్తుందనే పార్టీని వీడాలనుకుంటున్నట్లు వంటేరు ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. 20ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతన్న వంటేరు 1994లో తొలుత కావాలి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో గెలిచారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో,తరువాత నెల్లూరు పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లా నాయకత్వంపై ఉన్న అసంత్రుప్తితోనే వంటేరు పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే టీడీపీని వీడుతున్న వంటేరుతో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి(వైఎస్ఆర్ కాంగ్రెస్) భేటీ అయినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ పార్టీలో రావల్సిందిగా వంటేరును మేకపాటి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వంటేరు కూడా జగన్ పార్టీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే వంటేరు జగన్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు ప్రచంరా సాగుతోంది. మొత్తానికి ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి వంటేరు పార్టీని వీడటం ఎంతో కొంత నష్టం చేయనుందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు

ఆనం గారు... ఆరోజు ఏం చేశారు?


 ఆనం గారు... ఆరోజు ఏం చేశారు?
  రాష్ర్ట ఆర్థిక శాఖా మంత్రివర్యులు ఆనం రాంనారాయణరెడ్డి గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏమీ మాట్లాడని ఆనం ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకు పొంతన లేకుండా వుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా మంత్రి పదవీని వెలగబెట్టిన ఆనం... ఆనాడు రాజశేఖర్ రెడ్డికి పూర్తిగా మద్దతు పలికారు.ఇప్పుడేమో రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ, ఆమె పుత్రుడు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ వల్లనే రాష్ర్టంలో దోపిడీ జరిగిందనీ, జగన్ వల్లనే బీసీ మంత్రులు, అధికారులు బలవుతున్నారనీ మాట్లాడుతున్న తీరు కొంత ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.  దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలో తనయుడు జగన్ దోపిడీనీ విజయమ్మ ప్రోత్సహించారనీ, ఆమె ప్రోత్సాహంతో జగన్ దోపిడీ చేయడం వల్లనే బలహీన వర్గాల(బీసీ)మంత్రులు, ఐఏఎస్ అధికారులు బలవుతున్నారనీ అనడం ఆనం రాజకీయ నీతిని తేటతెల్లం చేస్తుందన్నవారు లేకపోలేదు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తీసుకుంటున్న నిర్ణయాలు తప్పు అని ఏనాడు ఆనం అన్న దాఖలు లేవు. ఏనాడైనా రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు తప్పని మాట్లాడితే ఇప్పుడు ఆనం మాట్లాడే మాటలకు ఒకింత విలువ ఉండేది. ఆనాడు తప్పుబట్టని ఆనం ఈనాడు వైఎస్ కేబినెట్ నిర్ణయాలు తప్పనీ, వైఎస్ విజయమ్మను తప్పుబడితే ఎవరైనా ఒప్పుకునే వారుంటారనీ ఆనం అనుకోవడం అవివేకమవుతోంది . దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆనం మంత్రిగా ఉన్నారు. ఆనాడు జగన్ కానీ, విజయమ్మ కానీ మంత్రి వర్గంలో లేరు. కనీసం ఆ విషయం తెలియకుండా ఆనం మాట్లాడటం ఏమిటనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు రాజకీయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న వారందరూ తప్పుబడుతున్నారు. ఆనం అంటున్నట్టుగా వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు తప్పు కావచ్చు. ఆరోజున వైఎస్ విజయమ్మ కేబినెట్ నిర్ణయాలపై ఏమైనా జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఉంటే, ఆరోజు మంత్రిగా ఉన్న ఆనం ఏం చేశాడు? అప్పుడు మాట్లాడని ఆనం ఇప్పుడు మాట్లాడటం ఏమిటి? అనేది కూడా వస్తూంది. రాంనారాయణరెడ్డి సహచరి మంత్రి మోపిదేవి వెంకటరణమను జైలుకు సీబీఐ జైలుకు పంపించినప్పడు ఎందుకు గుర్తుకు రాలేదనీ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ధర్మాన విషయం రాగానే ఇవన్నీ గుర్తుకు రావడం పై కూడ పలు అనుమనాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దివంగత రాజశేఖర్ రెడ్డి తప్పులు చేయవచ్చు. మోపిదేవి అరెస్టు అప్పుడు ఆనం మాట్లాడితే ఎవరైనా నిజమేననీ నమ్మేవారు.  కానీ, ధర్మానతో పాటు మరో నలుగురు మంత్రులు కూడా అదే దారిలో పయనిస్తారనీ వార్తలొస్తున్న సందర్భంలో ఆనం మాట్లాడటం కొంత రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ పార్టీని లక్ష్యంగా చేసుకుందనీ, ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారం నుండి దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నాయంటూ ఆనం చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారాయి. ఇదే కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఇప్పటికే చంచల్ గూడ జైలులో ఉన్నారు.  దీనితో టీడీపీతో జగన్ కుమ్మక్కు అయ్యారంటున్న ఆనం వ్యాఖ్యలు కూడా అంత సమర్ధించే విధంగా లేవు. మంత్రులు తమల్ని తాము రక్షించుకోవడానికే ఇతరులపై ఆరోపణలు నెట్టే విధంగా ఉన్నాయే తప్ప మరొకటిగా లేవనీ రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన ఉన్న ఎవరికైనా అర్థం అవుతాయి. ఇప్పటికైనా ఆనం లాంటి సీనియర్ మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదనీ తెలుసుకుంటే బాగుంటుంది. లేదంటే ప్రజల్లో ఎంతో కొంత అభాసుపాలవడం ఖాయం

Moon will miss its first son from earth

Moon will miss its first son from earthAmerica has lost one of their greatest astronaut ‘Neil Armstrong’ yesterday. Due to complications from blocked coronary arteries at the age of 82 he has taken his last breath. He is the first person from earth to leave his foot marks on moon. This hero has spent a time of 8 days, 14 hours, 12 minutes and 31 seconds in space. American government honored him by awarding the ‘Presidential Medal of Freedom’ and ‘Congressional Space Medal of Honor’ for his achievements.  When Armstrong landed on Moon he radioed these words  ‘That’s one small step for a man, one giant leap for mankind’.  As a token of love and respect towards this astronaut whenever you see a moon in the sky just gave a "flying kiss". 

Death sentence for kasab

death sentence for Himdeath sentence for Him

Tuesday, 28 August 2012

ఆర్ ఆర్ మూవీ మేకర్ప్ మరో అడ్వంచర్!

 
ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత భారీ ప్రాజెక్టులతోనూ, డిఫరెంట్ అడ్వంచర్స్ తోనూ సినిమాలు తీస్తున్న  ఆర్ ఆర్ మూవీమేకర్స్ ప్రొడక్షన్ హౌస్ మరో ప్రయోగానికి సిద్ధం అయ్యింది. దాదాపు వీరుచేస్తున్న అడ్వంచర్స్ అన్నింటిలోనూ డబ్బే ప్రత్యేకత. సాయికుమార్ కుమారుడిని ఒక భారీ బడ్జెట్ సినిమాతో తెరకు పరిచయం చేసినా, మహేశ్ బాబును బిజినెస్ మ్యాన్ గా డీల్ చేసినా, డమరుకం భారీ బడ్జెట్ సినిమాను నెలల తరబడి పెండింగ్ పెడుతూ వచ్చినా…వీరి వ్యవహారాలు అంతుబట్టని రీతిలోనే సాగుతున్నాయి. తాజాగా మొత్తం కొత్తవాళ్లతో ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ తో ఒక సినిమా తీయబోతున్నట్లు ఆర్ ఆర్ మూవీమేకర్స్ ప్రకటించింది. ‘లవ్‌ లాంగ్వేజ్‌’ అనే టైటిల్ తో ‘లిపి లేదు’ అనేది ఉపశీర్షిక తో ఒక సినిమా రూపొందిస్తున్నారు వీరు. మరో విశేషం ఏంటంటే ఈసినిమా మూడుభాషల్లో విడుదల కాబోతోంది. దీంతో ఎల్‌.వాసుదేవా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత వెంకట్ వివరిస్తూ… ‘ అంతా కొత్తవారితో సినిమాలు తీయాలన్న నిర్ణయానికి స్పందన బాగా వచ్చింది. చాలా మంది ఔత్సాహికులు వినిపించిన కథలు విన్నాం. ‘లవ్‌లాంగ్వేజ్‌’ కథ బాగా నచ్చింది. నావెల్టీ ఉన్న కథాంశమిది. రూ.6 కోట్ల బడ్జెట్‌తో వెండి తెరకెక్కించనున్నాం. కొత్తవారితో చేసే ఈ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది’ అని అంటున్నాడు.   మరి ఈ సినిమా ఎలాంటి స్థాయి విజయాన్నిరుచి చూస్తుందో!

‘వియ్యంకుడి’ విషయంలో చిరంజీవి విజయం!

 
మొత్తానికి తనకు కేంద్రమంత్రి పదవి కాకపోయినా, తన వియ్యంకుడిని టీటీడీ పాలకమండలి సభ్యుడిని చేసి స్థాయి చాటుకొన్నాడు కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి. ఈ రాష్ట్ర వాసి కాకపోయినా, ఒకరికి మించి తమిళనాడు వాసులకు టీటీడీ పదవులు ఇచ్చే ఆచారం లేకపోయినా, ఆ నియమాలను బ్రేక్ చేయిస్తూ, చిరంజీవి తన వియ్యంకుడికి టీటీడీ స్థానం కల్పించగలిగాడు. ఊహించనిరీతిలో జరిగిన ఈ పరిణామం కొందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే, మరికొందరిలో అసంతృప్తికి కారణం అవుతోంది. ఇలా మొత్తానికి తిరుమల-తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చిరంజీవి తన వియ్యంకుడు శివప్రసాద్‌కు చోటు కల్పించుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. చిరంజీవి చాలా సైలెంట్ గా పనికానిచ్చుకొన్నాడు అని కొంత మంది అభిప్రాయపడుతుంటే…ఆ పాలకమండలి సభ్యుడి పదవే కదా అంటూ కొంతమంది తేల్చేస్తున్నారు. అయితే కొంతమంది ‘ప్రజారాజ్యం’ నాయకుల్లో ఈ విషయం అసంతృప్తి రగులుస్తోంది. మొదట మంత్రి పదవుల విషయంలో తన కులం వాళ్లనే చూసుకొన్న చిరంజీవి, ఇప్పుడు కుటుంబ స్థాయికి దిగిపోయాడని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  ప్రజారాజ్యం పార్టీ ప్రకటనకు ముందు నుంచి చిరంజీవి వెంట నడిచి కోట్లు ఖర్చు పెట్టుకున్న వారు అనేక మంది ఉండగా, వారిని పట్టించుకోకుండా నమ్ముకున్న వారిని నట్టేటముంచి బంధుప్రీతి చాటుకున్నారని ఆ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. ఆయన దృష్టిలో తామంత కాని వారమయ్యామా? అని మధనపడుతున్నారు. ఇలా ఇంకా చిరంజీవి తనపై నమ్మకం పెట్టుకొన్న కొంతమందిని కూడా ఉసూరుమనిపిం చారు.

‘Need to create identity for Rayalaseema region’


Joint Action Committee of Rayalaseema Parirakshana Samithi president M.V. Ramana Reddy has said the body will work for creating an identity for Rayalaseema region which is missing now.


Talking to reporters here on Tuesday, he said Rayalaseema leaders were depicted as villains and blood-thirsty people in movies and Telangana ‘buffoons’ while movie heroes spoke only in Coastal Andhra accent.
The campaign would try to put to an end to wrong depiction of Rayalaseema culture and people.
He said factionists had no popular support and agitations were going on within Rayalaseema against the evil. The intellectuals of Andhra had no business to make fun of the one of the social evils of the region, he argued.
Dr. Ramana Reddy said Telangana was inevitable and no force could stop creation of the separate State as the demand had come from grassroots level. The common public in Rayalaseema and Coastal Andhra did not oppose bifurcation of State but only the ruling class which enjoyed power in the present dispensation wanted unified Andhra Pradesh.
Dr. Reddy, who would soon lead a movement for separate Rayalaseema, said even after division the Telugu-speaking people would remain together and continue to have business and cultural ties. They would be divided only geographically.
He appreciated YSR as a bold leader who contributed his mite to development of Rayalaseema by widening Pothireddypadu head regulator. He said time alone would decide the fate of Andhra Pradesh and Rayalaseema as political parties were caught in the bifurcation soup.

NDTV survey on ap politics 2012

NDTV Survey on AP Politics 2012NDTV Survey on AP Politics 2012

HELLO BROTHER-2

Nagarjuna Hello brother 2Nagarjuna Hello brother 2

nani-samantha

Nani Samantha Yeto Vellipoyindi Manasu Movie PhotosNani Samantha Yeto Vellipoyindi Manasu Movie PhotosNani Samantha Yeto Vellipoyindi Manasu Movie PhotosNani Samantha Yeto Vellipoyindi Manasu Movie PhotosNani Samantha Yeto Vellipoyindi Manasu Movie PhotosNani Samantha Yeto Vellipoyindi Manasu Movie Photos

12 years for bhasheerbagh firing incident

12 Years - Current -Firing12 Years - Current -Firing

what chiru doing ?

What Chiru Doing now?What Chiru Doing now?

Monday, 27 August 2012

can u see in his eyes if ysr come back: ys vijayamma

NDTV Survey – YS Jagan, The CM of Andhra Pradesh!!



Opinion polls and surveys are a common part of media house and usually the accuracy percentage is quite good. One of the prominent channels in that is the NDTV and recently they came up with a survey focusing on Andhra Pradesh and who would be the ideal CM in the event of a midterm election.

According to the survey, a whopping 48% of people in Andhra Pradesh want Y S Jagan to be the new chief minister and he is the best bet for that. Next comes Chandrababu Naidu who has a support of 18% people. And about 17% want KCR as CM.
Coming to the MP seats, out of a total 42 seats, the survey mentions that about 21 seats will be bagged by YSR Congress party followed by TRS party which will take 10 seats. The ruling congress government is expected to take 9 seats and the remaining 2 will go to others. Considering this, TDP stands zero chance of winning a single MP seat.